top of page

మహాస్మృతి ప్రస్థాన సూత్రము

Image-empty-state.png

ఈ ప్రపంచంలో ఇప్పటివరకూ ఎందరో మహనీయులు, దివ్యపురుషులు జన్మించారు. వారందరిలో గౌతమబుద్ధునిది ఒక విలక్షణమైన మార్గము. అప్పటివరకూ లేని ఒక నూతన మార్గాన్ని తన తపస్సుతో ఆయన కనుకున్నాడు. ఆ మార్గంలో నడవడమే దుఃఖం అనేది శాశ్వతంగా నశించిపోవడానికి దారియని ఆయన అన్నాడు. ఆ దారి ఏమిటో చాలా స్పష్టంగా బోధించాడాయన. అప్పటినుంచీ ఇప్పటివరకూ దానిలో నడచి ఎందరో ఆయనలాగా బుద్ధత్వాన్ని పొందారు. తమతమ జీవితాలను ధన్యములు చేసుకున్నారు.

దుఃఖము నశించాడానికి అభ్యాసము గావించబడే ధ్యానవిధానమే బుద్ధభగవానుని ధ్యానము. తాను కనుగొనిన ఈ వినూత్న ధ్యానమార్గము పైన బుద్ధభగవానుడు చేసిన ఉపదేశములు అనేకములు త్రిపిటకములలో ఉన్నవి. వీటిలో 'మహాస్మృతిప్రస్థాన సూత్ర' మనబడే ఈ ఉపదేశము చాలా ముఖ్యమైనది. ఎందుకనగా, తన ధ్యానమార్గమును గురించిన ఆచరణాత్మకములైన ఉపదేశములను బుద్ధభగవానుడు ఇందులో చేశాడు. త్రిపిటకములలోని దీర్ఘనికాయములో గల 'మహావర్గము' అనబడే గ్రంథములో ఈ ఉపదేశములు మనకు లభిస్తున్నాయి.

Purchase Ebook on

google-play-badge.png

Select Print Books are available on Amazon

bottom of page