top of page

యోగబీజము

Image-empty-state.png

హిందూమతమని పిలువబడే సనాతనధర్మంలో నాథసంప్రదాయం ఒకటి. దీనినే సిద్ధసంప్రదాయమని కూడా పిలుస్తారు. దీనిలో నవనాథులనబడే సిద్దులు ప్రసిద్దులు. ఆదినాధుడైన ఈశ్వరుని నుండి ఈ సాంప్రదాయం మొదలైనవి. ఆయన నుండి మత్స్యేంద్రనాథుడనే మహాసిద్ధుడు వచ్చినాడు. ఆ తరువాత ఆయన శిష్యుడైన గోరఖ్ నాథుడు దర్శనమిస్తాడు. ఈయన కూడా తన గురువువలె మహాసిద్దుడు.

శ్రీ గోరక్షనాథులు రచించిన ఈ గ్రంథమునకు చేయబడిన మా వ్యాఖ్యానము యోగసాధకులకు, సిద్ధమార్గమును అభిమానించేవారికి ఆనందము కలిగిస్తుందని ఆశిస్తున్నాము.

Purchase Ebook on

google-play-badge.png

Select Print Books are available on Amazon

bottom of page