top of page

శ్రీ గోరక్ష వచన సంగ్రహము

Image-empty-state.png

ఆదినాథుడైన పరమశివుని నుండి ఉద్భవించినవే నాథ సాంప్రదాయము. దీనియందు నవనాథులు ప్రసిద్ధులు. వీరు వరుసగా మత్స్యేంద్రనాథుడు, గోరక్షనాథుడు మొదలుగా గల తొమ్మిది మంది మహాసిద్ధులుగా ఉన్నారు. వీరి యోగము పతంజలిమహర్షి ప్రణీతమైన అష్టాంగయోగమునకు భిన్నమైన షష్టాంగయోగమని చెప్పబడుతుంది.


సిద్ధయోగసాధనా విధానములను వివరిస్తున్న ఈ అద్భుత గ్రంథమునకు నా వ్యాఖ్యానము యోగాభిమానులకు, సిద్ధయోగ సాధకులకు, సమస్త భారతీయులకు ఆనందమును కలిగిస్తుందని భావిస్తున్నాను.

Purchase Ebook on

google-play-badge.png

Select Print Books are available on Amazon

bottom of page